కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు రొండి శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దాన్ని నిరసిస్తూ జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయ్రపదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరా�
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ సమావేశం ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆకుల రాజయ్య అధ్యక్షతన జరిగింది.
జూబ్లీహిల్స్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం ఆయమ్మ(Ayamma)ల వేతనాలకు కూడా ఎగనామం పెడుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడా మధురా నగర్ లోని శిశు విహార్(Shishu Vihar)లో ఆయమ్మలుగా పనిచేస్తున్న సిబ్బందికి జనవరి నెల నుంచి జీతాలు అంద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన మంద బలంతో తెచ్చిన లేబర్ కోడ్లను తిప్పి కొట్టేందుకు జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్�
వేతనాల కోసం వరుస ఆందోళనలు చేసి విసిగిపోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఖమ్మం పెద్దాసుపత్రి నుంచి రాజధాని బాటపట్టారు. రెండు బస్సులు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు కార్లలో సుమారు 200 మ�
దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కు
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళప
CITU | గురువారం జహీరాబాద్ స్థానిక కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు 270, ఐఎన్టీయూసీకి 269 ఓట్లు రాగా నాలుగు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్కా రాములు ఒక్క ఓ�
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.