తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్న�
Siddipeta | సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోనీ వివిధ గ్రామాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రీ ప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం ఆపాలనీ కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, అలాగే తొమ్మిది నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం సీఐటీయూ నల్లగొండ జిల్
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా �
సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 45మంది కార్మికులు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు (Mid Day Meal) పోరుకు సిద్ధమవుతున్నారు. అప్పులు చేసి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
CITU | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కట్టు బానిసల్లాగా తయారు చేయడం కోసం కార్మిక చట్టాలను మారుస్తూ.. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారని సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి ఆవేదన వ్యక
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్ల
Marikal | కేంద్ర ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు, టియుసిఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కార్మికుల పుండు మీద కారం చల్లిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినం చేసేందుకు విడుదల చేసిన జీవో నం. 282 తక్షణమే రద