గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చే
CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.
CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీ పర్సస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, మండల గౌరవ అధ్యక్షుడు పు
గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న హాస్టల్స్ పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు, వారికి గతంలో ఇచ్చిన వేతనాలను తగ్గించి ఇచ్చిన జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చే�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్న
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఆటో డ్రైవర్కి నెలకు రూ.12 వేల జీవన భృతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడె�
జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
ప్రజలంతా బతుకమ్మ సంబురాల్లో ఉంటే పంచాయతీ కార్మికులు మాత్రం పం డుగ పూట పస్తులుండాలా..? అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ నెల 28న కట్టంగూర్లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల
గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరిచి పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డ�
వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పొద్దని సీఐటీయూ ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు అన్నారు. మంగళవారం ములకలపల్లిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ సమావేశంలో ఆయన మ
ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు, హాస్టల్ వర్కర్ల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ 11వ రోజు ని�