దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మ�
లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మి
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో న
పెండింగ్లో ఉన్న ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరు�
సూపర్మాక్స్ పరిశ్రమలో జరిగిన దొంగతనంపై ప్రభుత్వం సమగ్రవిచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి జనవరి 19వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చాయి. ఆదివారం హ�
సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..
CITU | మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు అన్నారు. మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభ జయప్
మున్సిపల్ కార్మికుల పని గంటలు పెంచినప్పుడు..అందుకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ. ముత్యంరావు డిమాండ్ చేశార�
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్అసోసియేషన్ హనుమకొండ జిల్లా 7వ మహాసభలలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం పెన్షనర్లకు విజ్ఞప్తి �
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్స్గా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని కార్�