సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలన�
Grama Panchayati labourers | నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై
Sigachi blast | సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ
Anganwadi Centres | పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్
రామగుండం ఎన్టీపీసీలో జరుగు గుర్తింపు ఎన్నికల్లో ఎన్టీపీసీ యూనైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)ను గెలిపించి, అవినీతి, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడే ఐఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లను ఓడించాలని యూనైటె
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మునుగోడు ఎంపీడీఓ యుగంధర్ రెడ్�
ASHA activists arrest | ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
కార్మికులకు కనీస వేతన విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ష�
పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి కొప్పుల శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ య
డెభ్బైరెండు రకాల షెడ్యూల్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 ఇల్లెందు లేబర్ ఆఫీస్, 29న జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరు కృ�
ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కారేపల్లి పీహెచ్సీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
అంగన్వాడీలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే సునీత ఆదివారం ప్రకటనలో తెలిపారు.
చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్నికలు మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలిగా నాగేల్లి పద్మ, ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలి ఏక