వేతనాల కోసం వరుస ఆందోళనలు చేసి విసిగిపోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఖమ్మం పెద్దాసుపత్రి నుంచి రాజధాని బాటపట్టారు. రెండు బస్సులు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు కార్లలో సుమారు 200 మ�
దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కు
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళప
CITU | గురువారం జహీరాబాద్ స్థానిక కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు 270, ఐఎన్టీయూసీకి 269 ఓట్లు రాగా నాలుగు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్కా రాములు ఒక్క ఓ�
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలతో మోదీ మెడలు వంచుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం, సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినప�
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోదీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర
కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు న�