నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు కుందనపల్లి నరేంద్ర ప్రభుత�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యాస నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్కు
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడకు గు
Muncipal workers | పెండింగ్లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు.
Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.
వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం, ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అ సమానతలు తదితర సమస్యలను పరిష్కరించేలా కేంద్ర బడ్జెట్ను రూపొందింంచక పోవడం ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుందని సీఐటీయూ రాష�
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు, కార్మికుల భద్రతకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్గ్ర
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీసీసీ, సివిల్ సైప్లె హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం పట్టణంలో చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది.