ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా అన్నారు. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా ఆధ్వర్యంలో ఆశా�
శాంతియుతంగా హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఐటీయూ జూలూరుపాడు మండల నాయకుడు చందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ
ప్రశ్నించే వారిని చూస్తే సీఎం రేవంత్రెడ్డికి భయం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ ని, గ్రామ దీపికలను, వీఓఏలను తెల్లవారుజామున అరె�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో అసంఘటిత నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు.
Unorganized workers | నర్సాపూర్ : ఇవాళ నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అసంఘటిత కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతులు ఇచ్చినట్లే ఇస్తూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచ�
CITU | రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ హెచ్చరించారు. శుక్రవారం బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు కుందనపల్లి నరేంద్ర ప్రభుత�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యాస నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్కు
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడకు గు
Muncipal workers | పెండింగ్లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు.