మధ్యాహ్న భోజన కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్కు చేరుకొని ధర్న
Peddapalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు (Municipal workers) రూ.21,000 వేతనం పెంచాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు.
అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య సి బ్బంది, సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదివారం ఉదయం దవాఖాన ఎదుట పారిశుధ్య �
సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడ�
అకారణంగా మూసివేసిన జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సూపర్మాక్స్ పరిశ్రమ లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు కార్మికులకు బకాయిపడ్డ 9నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ, ఐఏటీయూసీ ఆధ్వర్యంలో సో
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
కేంద్రస్థాయి లో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ఉపాధి, ప్రత్యేక పైలట్ పథకా ల్లో పని చేస్తున్న ‘స్కీం’ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు న�
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19 శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కోల్కతాలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగొవచ్చి 19 శాతం వేతనాల పెరుగుదలకు అంగీకరించాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ అమలు చేయడంతో కార్మిక రంగం తీవ్రంగా నష్టపోతున్నదని కేరళ కార్మిక, విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్ద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, విదేశీ శక్తులకు జాతీయ ఆస్తులను అమ్ము తూ దేశానికి అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షురాలు కే హేమలత అన్నారు.
3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బ�