Siricilla | టెక్స్టైల్ పార్క్లో(Textile park) నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి, కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమా�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాం�
సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం 19న చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్�
తెలంగాణాలో ఉన్న ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, రోగులకు కనీస సదుపాయాలు కూడా లేవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. న్యూ బోయిగూడలోని బీమా వైద్య సేవల శాఖ డ�
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ డిమాండ్స్ డేలో భాగంగా కేంద్ర వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశామన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు, పారిశుధ్య, ఇతర రంగాల కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం �
ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిషరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో ఆశ కార్యకర్తలు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ�
అంగన్వాడీ ఉద్యోగులను వంచించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన నిర్వహిం
జిల్లాలో గుటా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన రూ.8 లక్షల విలువైన నిషేధిత గుటా ప్యాకెట్లను మంగళవారం రాత్రి �
పరీ విధానాన్ని రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జి ల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ �
పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఎదుట సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వ�
బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుక�