కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, విదేశీ శక్తులకు జాతీయ ఆస్తులను అమ్ము తూ దేశానికి అన్యాయం చేస్తున్నదని సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షురాలు కే హేమలత అన్నారు.
3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బ�
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెడతామని ఆల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
ఈ నెల 28, 29న దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెపై శుక్రవారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ సౌత్ స�
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్
ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతు సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పద్మనాభం చిక్కడపల్లి, నవంబర్ 12 : ప్రజలు, కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ�
కేంద్రానికి సీఐటీయూ జనరల్ కౌన్సిల్ డిమాండ్ చిక్కడపల్లి, నవంబర్ 17: పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. సీఐటీయూ జాతీయ జనరల్ కౌన్సి
భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచే