Budget | పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు.
వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం, ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అ సమానతలు తదితర సమస్యలను పరిష్కరించేలా కేంద్ర బడ్జెట్ను రూపొందింంచక పోవడం ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు దారితీస్తుందని సీఐటీయూ రాష�
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు, కార్మికుల భద్రతకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్గ్ర
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీసీసీ, సివిల్ సైప్లె హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం పట్టణంలో చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది.
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఇందుకు హాజరైన సీఐటీయూ జి�
ఆశల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదని, పారితోషికం లేని అనేక పనులు ఆశలతో ప్రభుత్వ చేయిస్తుందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని ఆమ�
భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ కూటమి ఘనవిజయం సాధించింది. సమీప ప్రత్యర్థి ఐఎన్టీయూసీపై 116 ఓట్లతో జయకేతనం ఎగురవేసింది.
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ గేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
తరచూ తమను వేధిస్తున్న పీహెచ్సీ వైద్యుడు, హెచ్ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం ఐకేపీ వీవోఏలకు కనీస వేత నం రూ. 26వేలు అమలు చేయాలని, గ్రేడింగ్తో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధ�
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.