వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో మొండివైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతన్నలు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న సిరిసిల్లలో నేతన్నల గర్జన కార్యక్రమాన్ని నిర్వ
సిరిసిల్లలో నేత కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం సీఐటీయూ, వపర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాం డ్ వద్ద 24 గంటల రిలే దీక్ష చేపట్టగా, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది.
తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మండుటెండలో మంగళవారం �
Siricilla | బతుకమ్మ చీరల(Bathukamma sarees) ఆర్డర్లు, పెండింగ్ బకాయిలు రూ.200 కోట్లు వెంటనే విడుదల చేసి.. మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సిరిసిల్ల(Siricilla) అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికు�
సిరిసిల్ల నేత కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు సర్కార్పై కన్నెర్రజేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై సీఐటీయూ నాయకులతో కలిసి నిరసన చేపట�
కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ
మధ్యాహ్న భోజన కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్కు చేరుకొని ధర్న
Peddapalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు (Municipal workers) రూ.21,000 వేతనం పెంచాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు.
అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య సి బ్బంది, సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదివారం ఉదయం దవాఖాన ఎదుట పారిశుధ్య �
సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడ�
అకారణంగా మూసివేసిన జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సూపర్మాక్స్ పరిశ్రమ లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు కార్మికులకు బకాయిపడ్డ 9నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ, ఐఏటీయూసీ ఆధ్వర్యంలో సో