ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్' ఒకటి. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
‘భక్షక్'లో నా పాత్ర కథను నడిపిస్తుంది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతాయి. ఓ విధంగా నా మానసిక స్థితిని మెరుగుపరచిందీ ఈ పాత్ర’ అంటున్నారు భూమి పెడ్నేకర్.
హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర రెండో షెడ్యూల్ను ఇటీవలే న్యూజిలాండ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్�
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.
ఊళ్లో పెళ్లి జరుగుతుంటే అవేవో హడావిడి పడ్డాయట.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఇలాగే తయారయ్యారు. రంధ్రాన్వేషణే వీరి జీవన విధానం. ఇటీవల ఇన్స్టాలోకి అడుగుపెట్టిన నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్ను అను
Nayanthara | అడవి మొత్తం అంటుకోడానికి చిన్న నిప్పురవ్వ చాలు అన్నట్టు.. సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోవడానికి చిన్న రీజన్ చాలు. అలాంటిది చాలా పెద్ద రీజన్ ఇచ్చింది నయనతార. ఉన్నట్టుండి తన భర్త విగ్నేశ్ శివన్ ఇన్�
Varun Tej | కొందరు హీరోలకు ఎక్స్పర్మెంట్స్ పెద్దగా వర్కవుట్ అవ్వవు. కానీ వాళ్లు మాత్రం ప్రయోగాలు చేయడం ఆపరు. అందులో వరుణ్ తేజ్ అందరికంటే ముందుంటాడు. కెరీర్ మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ చూపులన్నీ ప్రయోగాలపైనే ఉం
‘నోటి దురుసు వీపుకు చేటు’ అని పెద్దలు ఊరకే అనలేదు. పాపం తాప్సీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. పక్కవాళ్ల జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడి, లేని ఇక్కట్లను కొని తెచ్చుకుంది తాప్సీ.
గడిచిన క్షణాన్ని లక్షణంగా వినియోగించుకుంటే.. వర్తమానం సలక్షణంగా సాగుతుంది. భవిష్యత్తు విలక్షణంగా ఉంటుంది. ఈ సత్యాన్ని సినిమాకు అన్వయిస్తే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఏకకాలంలో ప్రేక్షకుడిని భూత, భవిష్
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆరట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు.