‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్' సీజన్ 2 వచ్చేస్తున్నది. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదని, దాన్ని మించేలా ఈ రెండో సీజన్ ఉంటుదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నటి వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు.
Varalaxmi Sarathkumar | మరో టాలీవుడ్ నటి పెళ్లికి సిద్ధమైంది. వరలక్ష్మీ శరత్కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ముంబైలో జ�
రష్మిక ఇమేజ్ దేశం దాటి ఇప్పుడు విదేశాలకు కూడా పాకినట్టుంది. ‘పుష్ప’, ‘యానిమల్' చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ఫంక్షన్లో మన దేశం తరఫున పా
‘యానిమల్' సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. అందులోని ఆమె పాత్రపై పలు విమర్శలు కూడా తలెత్తాయి. ఇటీవల ఆ పాత్ర గురించి త్రిప్తి మీడియాతో ముచ్చటించింది. ‘ఈ రంగంలో పరిథుల్ని పెట్ట�
‘కల్కి 2898 ఏడీ’ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘ఇప్పటివరకూ తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు.
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు.
నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని, సెలబ్రిటీలపై వచ్చే పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిదని చెప్పింది అగ్ర కథానాయిక తమన్నా.
‘పుష్ప’ చిత్రం తెలుగు చిత్రసీమకు ప్రత్యేకం. ‘బాహుబలి’ సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘పుష్ప’. అటు అవార్డుల పరంగా, ఇటు రివార్డుల పరంగా తనదైన మార్క్ని చూపించిందీ సినిమా.