కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే 109’ చిత్రం ఈ దసరాకి విడుదల చేయడానికి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సన్నాహాలు చేస్తున్నారు.
‘కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేయడంలో నాకు మంచి పేరుంది. అందులో నాకు సంతృప్తి కూడా ఉంది. అందుకే విరామం తర్వాత మేం చేస్తున్న చిత్రాన్ని కొత్తవాళ్లతో చేయాలనుకున్నాం.
‘స్త్రీగా పుట్టడం గర్వపడాల్సిన విషయం. భావి తరాలను తయారు చేసే శక్తి భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. అలాగే స్త్రీకి మాత్రమే కొన్ని శారీరక సమస్యలు కూడా ఇచ్చాడు.
‘అమ్మానాన్నల భావోద్వేగాల గురించి కొంచెం విభిన్నంగా చెప్పాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అది వినోదంగా, ఉద్వేగంగా చెప్పాలనేది నా ఉద్దేశ్యం. అలాగే చైల్డ్ సెంటిమెంట్లో ఏదో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన�
Rithu Chowdary | జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా రేవ్ పార్టీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వాటి గురించి తెలియక రేవ్ పార్టీలకు తనను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశానని బయటపెట్టింది.
తనను చిన్నచూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథతో రూపొందుతోన్న చిత్రం ‘తుఫాన్'. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు.
అజయ్ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
విశ్వంత్, అనురూప్, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనేత క్రియేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఏ.ప్రశాంత్ నిర్మించారు.