అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది.
‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది.
ఎట్టకేలకు అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పంథా మార్చుకున్నారు. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన త్రివిక్రమ్, ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులవైపు దృష్టి సారిం�
‘ప్రతిష్టాత్మకమైన ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్(IFFM)లో భాగం కావడం నటుడిగా నాకు దక్కిన పెద్ద గౌరవం. ఈ వేదికపై భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది.
Samantha | ‘కెమెరా ముందు నేను నిల్చున్న చోటే.. ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు’ అంటున్నది అగ్ర కథానాయిక సమంత. వచ్చే నెల నుంచి సామ్ సినిమాలతో బిజీ కానున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించి�
కన్నడ అగ్రనటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మాక్స్' విజయ్ కార్తికేయ దర్శకుడు. కలైపులి ఎస్.థానుతో కలిసి కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రమోషన్లకు రాదు, స్టార్ హీరోలను కూడా లెక్కచేయదు అనే అభిప్రాయాలు నయనతారపై చాలామందిలో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం కథ నచ్చితే చిన్న హీరోల పక్కన కూడా చేయడానికి వెనుకాడదు.
మహేశ్బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 9న మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్మీట్ను మేకర్స్ నిర్వహించ�
‘ఎదిగే వారిని సాటివాళ్లే కిందికి లాగడం సహజంగా పాలిటిక్స్లో జరుగుతుంటుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో కూడా జరుగుతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్కుమార్.