‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్తోపాటు జాతీయ ఉత్తమనటుడిగా అవతరించాడు అల్లు అర్జున్. దర్శకుడిగా సుకుమార్కీ, కథానాయికగా రష్మికకు ఈ సినిమా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్'. చియాన్ విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మమైన పాన్ ఇండియా సినిమా ఇ�
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రల్ని పోషిస్�
రాజా రవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కా�
అందగత్తె మాత్రమే కాదు, ఆదాశర్మ అద్భుతమైన నటి కూడా. ‘ది కేరళ స్టోరీ’తో నటిగా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసింది తను. ప్రస్తుతం ఆదాశర్మ ఏం చేసినా న్యూసే.
రామ్గోపాల్వర్మ గతంలో ప్రయోగాత్మక చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణంలో ప్రయోగాలు మొదలుపెట్టారు. గతంలో ఓసారి సెల్ఫోన్తో కూడా సినిమా తీయొచ్చంటూ చర్చకు తెరలేపారు. తాజాగా సినీ నిర్మాణం�
మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా తన కొత్త ప్రాజెక్ట్ ‘టైగర్' విడుదల తేదీని ప్రకటించింది. అడవి నేపథ్యంగా సాగిన ఈ చిత్రం పోస్టర్కు... ‘ఈ చిత్రానికి గొంతునివ్వడం ఎంతో సరదాగా అనిపించింది’ అని తన వ్యాఖ్యన
Meera Jasmine | ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కేరళ ఎర్నాకుళంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
‘విభిన్నమైన కోణాలుండే షార్ట్ఫిల్మ్ తీసి నన్నునేను నిరూపించుకోవాలనుకున్నాను. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ నిడివి తక్కువ ఉన్నా, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే.. రాయడం మొదలుపెట్టాక తెలియని ఉద్వేగం. నా ప్రమ�
Tollywood | టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని ని
అల్లు అర్జున్కి జోడీగా త్రిష.. నిజంగా ఇది ఆసక్తికరమైన కాంబినేషనే. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ చిన్న చిన్న పాత్రలు చేశారు. 2002 డిసెంబర్లో వచ్చిన ‘మౌనం పసియాదే’తో త్రిష హీరోయిన్ కాగా, 2003 మార్చిలో వచ్చిన ‘గంగ�
‘దాసి’ చిత్రానికిగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా జాతీయ అవార్డు దక్కించుకొని దాసి సుదర్శన్గా ప్రసిద్ధుడైన పిట్టంపల్లి సుదర్శన్ (73)సోమవారం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
‘దసరా’ కాంబో రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి తెరకెక్కించబోతున్న తాజా సినిమా ప్రకటన ఇటీవలే వెలువడింది.