యువ హీరో వరుణ్తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించబోతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారు. ఆదివారం వరుణ్తేజ్ పుట్ట�
‘సినీరంగంలో 52 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైంది. ఆఖరిశ్వాస వరకు షూటింగ్లోనే ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది అగ్ర కథానాయిక కంగనారనౌత్. తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమ�
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించా
ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఆదేశించార�
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’ మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో తొలి హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై నిర్మాత చింతప
రవిబాబు, ఏస్తర్, ఆమని, రాశి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షూటర్'. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శెట్టిపల్లి శ్రీనివాసులు తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఫస్ట్లుక్
అజయ్ దేవ్గణ్ కథానాయకుడిగా పదమూడేళ్ల కిత్రం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్' చిత్రం ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది. రాజమౌళి ‘మర్యాద రామన్న’కు రీమేక్ ఇది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్గా ‘సన్నాఫ్ ఆ�
‘క’ సినిమాతో గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తమిళ అగ్ర నటుడు అజిత్కుమార్ నటిస్తున్న భారీ పానిండియా సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార�
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హత్య’. శ్రీవిద్యా బసవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
2024.. భారతీయ చలనచిత్ర రంగంలో నారీశక్తి సంవత్సరమని అభివర్ణిస్తున్నది బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా. గతేడాదిలాగే.. 2025 కూడా మహిళలకే చెందుతుందని ధీమాగా చెబుతున్నది.
ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనితో ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తి
Rajendra Prasad | తెలుగు సినీ నటుల్లో చాలామంది ప్రముఖులకు రాజకీయాలతో సంబంధం ఉన్నది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఆయన ఎక్కడా పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు.