అది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. 7జీ శివ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
దాదాపు 22ఏండ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరీర్ను సాగిస్తున్నది అందాలభామ త్రిష. ఇప్పటికీ ఆమె చేతినిండా సినిమాలున్నాయి. అయితే.. ఆమె ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు చెప్పి అందర్నీ షాక్కి గ�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ‘డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్ట్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరిలో ర�
Syam Benegal | ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. దేశంలోని అత్యుత్తమ సినీ దర్శకులు, గొప్ప మేధావుల్లో శ్యామ్ బెనగల్ ఒకరని చిరంజీవి పేర్కొన్నారు.
కన్నడ స్టార్ సుదీప్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘మ్యాక్స్' సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కన్నడ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుదీప్తో ఓ విల�
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సుభాష్చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ని పూర్తి చేసు
వివ రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. డాక్టర్ కె.వి.రమణాచారి ఆశీస్సులతో ఈ నెల 27న సినిమా విడుదల క
పురాణాలు.. ఇతిహాసాలు.. దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తడం.. దుర్మార్గుల ఆట కట్టించడం.. లోకానికి మేలు చేయడం ఇతివృత్తంగా ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పుడు వ
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘బరోజ్ 3డి’. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్త్రీ ప్రాధాన్యతతో కూడిన కథలను ఎంచుకుంటూ కథానాయికగా భిన్నమైన ప్రయాణాన్ని సాగిస్తున్నది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె ‘గాంధారి’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నది.
‘కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ‘పొట్టేల్' సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పింది కథానాయిక అనన్య నాగళ్ల.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు.
Telangana | ఇకపై సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. టికెట్ల రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.