పురుషాధిక్యాన్ని, పితృస్వామ్య భావనలను ప్రతిబింబించే సినిమాలను తాను వ్యతిరేకిస్తానని, అలాంటి కథలు సమాజాన్ని కొన్ని ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయని వ్యాఖ్యానించారు బాలీవుడ్ అగ్ర నటుడు, మిస్టర్ పర్ఫెక్ష
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘పుష్ప2’ పాటలే వినిపిస్తున్నాయి. గురువారం విడుదలైన ఈ సినిమా విషయంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్
‘ఖుషి’ సినిమాతో దర్శకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్.జె.సూర్య. 2015లో స్వీయ దర్శకత్వంలో తాను నిర్మించి, నటించిన ‘ఇసై’ చిత్రం పరాజయం కావడంతో దర్శకత్వానికి దూరమై,
సూపర్స్టార్డమ్ ఉన్న హీరోలు హారర్ కామెడీ జానర్లో సినిమా చేయడం అరుదు. ‘రాజా సాబ్' సినిమాతో ప్రభాస్ ఆ ఫీట్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ చేస్తున్న ప్రయోగమే అని చెప్పాలి. నిజానికి ఆయన చేస్తున్నారు కాబట�
UI Movie | కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘యూఐ’. జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మాతలు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న పల్లెటూరి నేపథ్య ప్రేమకథాచిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధ�
సమంత మాటల్లో ఆత్మాభిమానం అడుగడుగునా గోచరిస్తూ ఉంటుంది. ‘జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్నీ పాఠంలా తీసుకొని పరిపూర్ణమైన మనిషిని అయ్యాను’ అంటున్నది నటి సమంత.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘VD12’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్�
Pushpa 2 | పుష్ప 2 చిత్రంపై సోషల్మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. గుంటూరులో అంబ�
అందం, అభినయ సామర్థ్యం రెండూ దండిగా ఉన్న కథానాయిక అషికా రంగనాథ్. కలిసొచ్చే అదృష్టం కోసం కళ్లలో దీపాలు పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నది ఈ కన్నడ కస్తూరి.
సముద్రఖని ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ మాణిక్యం’. నంద పెరియసామి దర్శకుడు. జి.పి.రేఖా రవికుమార్, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ నిర్మాతలు.
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొన్న నటి నిత్యామీనన్.. పాత్రల ఎంపిక గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘నటన అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం.