‘మెడికోలైన కార్తీక్, అంజలి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ డాక్టర్లుగా సెటిల్ అవుతారు. అయితే అంజలి అనుకోకుండా అనారోగ్యపాలవుతుంది. ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేప
Show Time | టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. కామాక్షి భాస్కర్ల కథానాయికగా తెరకెక్కిన ' షో టైమ్ ' సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మదన్ దక్షిణామూర్�
అమీర్ఖాన్ నటించిన ‘దంగల్' చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా చిత్రంగా రికార్డు సృష్టించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా తాలూకు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు అమీర్ఖాన్. ఈ సినిమా విష�
ఏ సమయంలో ఎందరు ఇంటికి వచ్చినా కాదనకుండా, లేదనకుండా స్వయంగా తనే వండి, వార్చి అన్నార్తుల ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ ‘డొక్కా సీతమ్మ’. ఈమె కథ వెండితెరకెక్కించే ప్రయత్నంలో వివాదం నెలకొన్నది. ఈ విషయం గురించి హై
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇటీవలకాలంలో ఈ కన్నడ కస్తూరి నటించిన సినిమాలన్నీ ఐదొందల కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. యానిమల్, పుష్ప-2, ఛావా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డ�
ఫిక్షన్ కథలు తేలిగ్గా జనాల్లోకెళ్లిపోతాయి. వాటికి కాస్తంత మైథాలజీని కూడా జోడిస్తే ఇక విజయానికి ఢోకా ఉండదు. రీసెంట్గా వచ్చిన కార్తికేయ2, హను-మాన్, కల్కి సినిమాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం హీరో నిఖిల�
నాని కథానాయకుడిగా హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్'. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ‘రా స్టేట్మెంట్' పేర�
‘ఈ సినిమాలో నేను బిగ్ మానిప్యులేటర్గా కనిపిస్తా. బుద్ధిబలాన్ని బాగా నమ్ముతాను. నా కెరీర్లో తొలిసారి ఈ తరహా పాత్ర చేశా. ఈ కథలోని మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హ
మెగాస్టార్ చిరంజీవి పర్ఫెక్షనిస్ట్. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతారు. ఇక ఆయన కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు పూర్తిస్థాయి కామెడీ సినిమా చేస్తే చూడాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదరుచ�
ఏడాదిన్నర క్రితం వచ్చిన ‘మ్యాడ్' యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది. దాంతో సీక్వెల్గా వస్తున్న ‘మ్యాడ్ స్కేర్'పై భారీ అంచనాలేర్పడ్డాయి. సంగీత్శోభన్, నార్నే నితిన్, రామ్నితిన్, విష్ణ�
స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తన తల్లి హేమమాలిని ఇచ్చిన ధైర్యంతోనే.. జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, తట్టుకొని నిలబడ గలుగుతున్నానని అంటున్నది బాలీవుడ్ తార ఈశా డియోల్. బాలీవుడ్ డ్రీమ్గర్ల్గా దేశవ్యాప్తంగా సెలెబ్రి