రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ఫొటో’ఫేం సందీప్రాజ్ దర్శకత్వంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Rag Mayur | ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అదే రోజు విడుదలైన గాంధీ తాత చెట్టు చిత్రానికి కూడా విమర్శలు దక్కాయి. అయితే ఈ రెండింటిలోనూ నటించిన ఓ కుర్రాడు ఇప్పుడు టాక్
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్.. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్తో సీజన్ల మీద సీజన్లు తెరకెక్కుతున్నాయి. మొదటి సీజన్కు మించి హిట్టాక్ తెచ్చుకుంటున్నాయి.
భరత్ చౌదరి, ప్రియాంక నాంది జంటగా నటించిన చిత్రం ‘మిషన్ 007’. జె.మోహన్కాంత్ దర్శకత్వంలో మహంకాళి నాగ మహేష్ నిర్మించారు. ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు.
విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన నటిస్తున్న 25వ చిత్రాన్ని ప్రకటించారు. ‘పరాశక్తి’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్
Rashmika Mandanna |అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే తామిద్దరం మంచి మిత్రులం మాత్రమేనని ఈ జంట అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘జన నాయగన్' అనే టైటిల్ను ఖరారు చేశారు.
ప్రస్తుతం హరిహరవీరమల్లు, రాజా సాబ్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది బెంగళూరు సుందరి నిధి అగర్వాల్. గతకొంతకాలంగా నాయికగా రేసులో వెనకబడ్డానని, ఈ రెండు సినిమాలు తన కెరీర్ను పూర్తిగా మార్చేస్తాయ�
కన్నడ హీరో ప్రజ్వల్దేవ్రాజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాక్షస’. టైమ్ లూప్ కాన్సెప్ట్ హారర్ మూవీగా తెరకెక్కించారు. లోహిత్ హెచ్ దర్శకుడు. ఫిబ్రవరి 26న కన్నడంతో పాటు తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రాన�
Payal Rajput | ‘ఆర్ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది కథానాయిక పాయల్ రాజ్పుత్. ఆమె టైటిల్ రోల్ని పోషిస్తున్న తాజా చిత్రం ‘వెంకటలచ్చిమి’ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
Janhvi Kapoor | తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే కథానాయిక జాన్వీకపూర్కు అపరిమితమైన భక్తి. ప్రతి ఏడాది రెండు మూడుసార్లు శ్రీవారిని దర్శించుకుంటుంది. తన పుట్టిన రోజుతో పాటు, అమ్మ దివంగత శ్రీదేవి జయంతి సందర్భంగా �
samyuktha menon | ‘భీమ్లానాయక్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ సోయగం సంయుక్తమీనన్ ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో మూడు చిత్రాల్లో నటిస్తున్నది.
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘హాంగ్కాంగ్ వారియర్స్' చిత్రం ఈ నెల 24న తెలుగులో విడుదలకానుంది. లూయిస్ కూ, సమ్మోకామ్-బో-హంగ్, రిచీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్వీఆర్ డిస్ట్రిబ్యూషన్ సంస్�