37ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్'. శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి కీలక పాత్రధారులు. ఈ భారీ పానిండియా చిత్రం జూన్ 5న విడుదల కానుంది.
అగ్ర నటుడు బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తొలిభాగం బ్లాక్బస్టర్ హిట్ దృష్ట్యా ఈ సీక్వెల్పై భారీ అంచనాలేర్పడ్డాయి.
నవీన్చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్లైండ్ స్పాట్'. రాకేష్వర్మ దర్శకుడు. మ్యాంగో మీడియా పతాకంపై రామకృష్ణ వీరపనేని నిర్మించారు. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు.
రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ హీరోగా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు పాలె తిరుపతి దర్శకత్వం వహించాడు. విజయభాస్కర్ ఈ సినిమాకు నిర్మించాడు. అందర�
‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్కల్యాణ్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ‘మాట వినాలి గురుడా మాట వినాలి..’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాల్లో బాగా వైరల్ అవుతోంది.
కథల ఎంపికలో కొత్తదనంతో పాటు వాస్తవికత, సహజత్వానికి పెద్దపీట వేస్తారు తమిళ అగ్ర హీరో ధనుష్. తన సినిమాల ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తారు.
‘12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా వర్క్చేశా. చాలా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు ‘మధురం’ చిత్రంతో హీరోగా మారా.’ అంటున్నారు యువ నటుడు ఉదయ్�
దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకుడు. బృందా ఆచార్య కథానాయికగా నటిస్తున్�
ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వంలో వస్తున్న మధురం సినిమాలో వైష్ణవి సింగ్ హీరోయిన
Khushboo | తెలుగు సినీ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కొన్ని స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్.. 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘ఇది పూర్తిగా కల్యాణ్రామ్ కోసమే తయారు చేయించుకున్న కథ. తల్లి పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను విజయశాంతిగారితో చేయించాలని ముందే ఫిక్సయ్యాం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఇది
శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే రెండో షెడ్యూల్ను మొదలుపెట్టారు. 25 రోజుల పాటు జరిగే ఈ ష
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్రోషన్తో టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో య