‘ఇద్దరు వ్యక్తులు ఒకే తప్పు చేస్తే అందులో ఓ వ్యక్తికి 24గంటల్లో బెయిల్ వస్తుంది. మరొకరికి రెండేళ్లయినా రాదు. వ్యవస్థలోని ఇలాంటి తప్పుల్ని ఎత్తిచూపుతూ చిలకలూరిపేట బస్సు దహనం, చుండూరు ఘటన, జూబ్లీహిల్స్ బ�
విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘మార్గన్'. లియోజాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. జూన్ 27న ప్�
‘రెట్రో’ సినిమా సక్సెస్తో మంగళూరు సోయగం పూజాహెగ్డే పట్టరాని సంతోషంతో ఉంది. ఈ భామకు గత రెండేళ్లుగా ఒక్క సక్సెస్ రాలేదు. అగ్ర హీరోలతో నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ భామ క�
కొన్ని సినిమాలు నటీనటుల మనస్తత్వాల్లో కూడా మార్పును తెస్తుంటాయి. ‘కేసరి 2’ సినిమా వల్ల నటి అనన్య పాండేకు అలానే జరిగిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనలో వచ్చిన మార్పు గురించి అనన్య మీడియాతో మాట్లాడింది. ‘కెరీర్�
రాజ్తరుణ్ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా ఈ చిత్రం రూపొంద�
డా.రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా.. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న విడు�
‘రిటర్న్ ఆఫ్ది డ్రాగన్' సినిమాతో యువతరం హృదయాలను బరువెక్కించింది కథానాయిక కయాదు లోహర్. అస్సాంకి చెందిన ఈ వయ్యారి ఇప్పటికే కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో మెరిసింది. తెలుగులో శ్రీవిష్ణుతో చేసిన ‘అల్లూరి’
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సీ.రామశంకర్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. జూన్ 6న ప్రేక్షకుల మ�
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం వెన్నెల కిశోర్. వల్గారిటీకి దూరంగా హెల్దీ కామెడీతో.. అద్భుతమైన టైమింగ్తో ఆడియన్స్ని అలరిస్తుంటారాయన. ఇప్పుడు టాలీవుడ్లో వెన్నెల కిశో
Samantha | సమంతతో కాసేపు మాట్లాడితే జీవితాన్ని తాను ఎంత కాచి వడపోసిందో అర్థమవుతుంది. వేదాంత ధోరణితో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఆమె మాటల్లో తొణికిసలాడుతుంది. రీసెంట్గా తను నిర్మించిన ‘శుభం’ సినిమా ప్రమోషన్లో భా�
అగ్ర నిర్మాత దిల్రాజు తెరకెక్కిస్తున్న 60వ చిత్రానికి ‘దేత్తడి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుక�