‘అన్నదమ్ముల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించే సినిమా ‘సోదరా’. అన్నగా బరువుబాధ్యతలున్న పాత్రను ఇందులో పోషించా. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. జనరల్గా నా సి�
తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ACE’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మే 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనతోపాటు పోస్టర్ని కూడా
‘ఈ సినిమా విషయంలో మేం ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అన్నీ వాటంతటవే జరిగిపోయాయి. ఈ కథను ఆ శివుడే నాతో రాయించాడు. ప్రతి టెక్నీషియన్ ప్రాణంపెట్టి పనిచేశాడు. 20ఏళ్ల తమన్నా కెరీర్ ఒకపైపు, ‘ఓదెల 2’ ఒకపైపు అని అందరూ అంట
త్రిష ప్రస్తుతం ‘థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వివాహం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వివాహబంధంపై మీ అభిప్రాయమేంటి? అనే ప్రశ్నకు ఆమె స�
మలయాళంలో ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఓ సంచలనం. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలొచ్చాయి. ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యి.. ప్రతి భాషలోనూ భారీ విజయాలను అందుకుంది.
37ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్'. శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి కీలక పాత్రధారులు. ఈ భారీ పానిండియా చిత్రం జూన్ 5న విడుదల కానుంది.
అగ్ర నటుడు బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తొలిభాగం బ్లాక్బస్టర్ హిట్ దృష్ట్యా ఈ సీక్వెల్పై భారీ అంచనాలేర్పడ్డాయి.
నవీన్చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్లైండ్ స్పాట్'. రాకేష్వర్మ దర్శకుడు. మ్యాంగో మీడియా పతాకంపై రామకృష్ణ వీరపనేని నిర్మించారు. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు.
రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ హీరోగా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు పాలె తిరుపతి దర్శకత్వం వహించాడు. విజయభాస్కర్ ఈ సినిమాకు నిర్మించాడు. అందర�
‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్కల్యాణ్ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ‘మాట వినాలి గురుడా మాట వినాలి..’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాల్లో బాగా వైరల్ అవుతోంది.
కథల ఎంపికలో కొత్తదనంతో పాటు వాస్తవికత, సహజత్వానికి పెద్దపీట వేస్తారు తమిళ అగ్ర హీరో ధనుష్. తన సినిమాల ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పాలని ప్రయత్నిస్తారు.
‘12ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా వర్క్చేశా. చాలా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించా. ఇన్నాళ్లకు ‘మధురం’ చిత్రంతో హీరోగా మారా.’ అంటున్నారు యువ నటుడు ఉదయ్�
దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకుడు. బృందా ఆచార్య కథానాయికగా నటిస్తున్�
ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వంలో వస్తున్న మధురం సినిమాలో వైష్ణవి సింగ్ హీరోయిన