హీరో గోపీచంద్ తన తాజా చిత్రంలో చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
‘గతంలో ఎన్నడూ ఎరుగని విమాన ప్రమాదం నేడు జరిగింది. దేశమంతా దిగ్భ్రాంతికి లోనై ఉన్నది. నిజానికి ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సివుంది. కానీ ఈ విషాదం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకనే ఆ�
‘నలుగురు కుర్రాళ్లు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. ‘మిత్రమండలి’ అలా ఉంటుంది. ఈ సినిమా చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’. ఇది యంగ్స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేం వాళ్లకు సపో
సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్త పాలక మండలిని ప్రకటించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ సినిమా అంటే ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్లని అంచనా వేయలేం. బన్నీ స్టార్డమ్ ఆ స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల�
2004లో వచ్చిన బాలకృష్ణ బ్లాక్బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఆ ఏడాది ఘన విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడ�
తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్తో సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ఖాన్ తెలిపారు. సూపర్హీరో కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని, భారీ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నార
‘నా సామిరంగ’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ భామ ఆషికరంగనాథ్. తొలి ప్రయత్నంలోనే యువతరానికి బాగా చేరువైంది. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్రలో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకా�
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ఖేర్కు పుస్తక రచయితగా కూడా మంచి పేరుంది. గతంలో ఆయన రాసిన ‘ది బెస్ట్ థింగ్స్ అబౌట్ యూ’ ‘లెస్సన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ’ ‘యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే’ వంటి వ్య�
అగ్ర కథానాయిక శృతిహాసన్కు సంగీతంలో చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆమె మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ కలిస�
హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా ఓ ప్రేమకథ తెరకెక్కుతున్నది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకుడు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ దశలో ఉంది.