Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
దాదాపు నెల రోజుల విరామం తర్వాత అగ్ర హీరో రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్' సినిమా సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీక
Vaishnavi Chaitanya | ‘కథానాయిక అవ్వాలనే కోరికతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ‘బేబీ’ సినిమా కథ విన్నప్పుడు షాక్�
బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్' కబీర్ఖాన్ దర్శకుడు. ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి.
Chiranjeevi | చిరంజీవి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ రెండు మూడు సార్లు ప్రయత్నించారు. కానీ కథ వర్కౌట్ కాకపోవడంత
Dhanush | నటుడు ధనుష్ (Dhanush), ఐశ్వర్య (Aishwarya Rajinikanth)లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ (Velaiyilla Pattadhari) (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్
Jr NTR | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చాలు..ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో ఎన్టీఆర్-ప్రశాంత్నీల్ సినిమా ఒకటి. ఈ ప్రాజెక్ట్ను అధిక�
Samantha | అగ్ర కథానాయిక సమంత గత ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపై ధైర్యంగా పోరాడుతున్నది. మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన ఆమె దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకొని కోలుకుంది. అనంతరం వరుస సినిమాలతో బి�
బాలీవుడ్లో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు రణ్వీర్సింగ్-దీపికా పడుకోన్. పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్పరంగా కూడా ఈ దంపతులు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే వీరి వైవాహిక బంధంపై గత కొ
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకుడు. ఎస్.కె.ఎన్ నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోల్లో ఒకరైన విరాజ్ అశ్వి�
సంజయ్రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్'. మైక్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. ఈ నెల 21న విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను సోమవారం
తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టరీ’. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి వెంకట్ పులగం నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.