ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచుగా అభిమానులతో సంభాషిస్తుంటుందీ భామ.
రణ్వీర్సింగ్, అలియాభట్ జంటగా కరణ్జోహార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కేజీఎఫ్' సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన తన తదుపరి చిత్రాన్ని మహిళా దర్శకురాలు గీతూ మోహన్దాస్తో చేయబోతున్నారని వార్త�
‘మహేష్భట్, విక్రమ్భట్ లాంటి గొప్ప ఫిల్మ్మేకర్స్తో కలిసి పనిచేయాలన్నది నా కల. ‘1920’ చిత్రంతో ఆ కోరిక తీరింది. ఇంత త్వరగా ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం’ అంటున్నది అవికాగోర్.
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ రూపొందించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతీయ పురాణేతిహాసం రామయాణాన్ని వక్రీకరించారని, హనుమాన్ పాత్రధారి చెప్పిన సంభాషణలు ఆ పాత్ర ఔచ�
ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రం ‘జాతర’. నందనవనమ్ దర్శకుడు. గోవర్ధన్ రెడ్డి నిర్మాత. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
సాధారణంగా సినీ తారలు ప్రేమ వ్యవహారాల్లో గోప్యతను పాటిస్తుంటారు. తమ లవ్లైఫ్ గురించి బాహాటంగా స్పందిస్తే మీడియా అటెన్షన్తో పాటు సాంఘిక మాధ్యమాల్లో అనవసరమైన గాసిప్స్ ప్రచారంలోకి వస్తాయని భయపడతారు.
సుధీర్బాబు నటిస్తున్న తాజా చిత్రానికి ‘మా నాన్న సూపర్ హీరో’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఆదివారం ఫాదర్స్డేను పురస్కరించుకొని ప్రీలుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘లూసర్' వెబ�
Rakesh Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అకాల మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురించి చేసింది. వారం కిందటి దాకా యాక్టివ్గా ఉండి యూట్యూబ్లో వీడియోలు పోస్టు చేసిన రాకేశ్ మాస్టర్.. ఇంతలోనే ప్ర�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.నాగవంశీ, స
యువతరంలో మంచి ఫాలోయింగ్ కలిగిన కథానాయకుల్లో షాహిద్కపూర్ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్' తో నాలుగేళ్ల క్రితం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అయితే ఆ సినిమా అనంతరం వరుస వై
‘కేజీఎఫ్' సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ‘కేజీఎఫ్-2’ విడుదలై ఏడాది గడచినా ఇప్పటివరకు యష్ తదుపరి సినిమా ప్రకటన రాలేదు. దాంతో ఆయ
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు.
రవిబాబు మాంత్రికుడు పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘టెర్రర్ ద వే ఆఫ్ డెవిల్'. రవీంద్రనాథ్ ఎం.ఎస్ దర్శకుడు. సీవీఎస్ఎమ్ వెంకట్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.