వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా�
ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్' చిత్రంలో జానకి పాత్రలో మెప్పిస్తున్నది కృతిసనన్. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృతిసనన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన వీడియోలను షేర్�
‘ఆదిపురుష్' చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. వివిధ భాషలకు చెందిన సీనియర్ నటులు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్రసీమలో ప్రతిభాంతులైన దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకరు. కేవలం ఐదేళ్ల సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 2017లో ‘మానగరం’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ
తమిళనాట అగ్ర కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘తెగింపు’ తమిళనాట భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే అజిత్ తదుపరి చిత్రంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివతో అజిత్ �
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్సిరీస్ ఇటీవలే
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. పూర్�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్గా సేవలందించారు.
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘లవ్ యూ రామ్'. డీవై చౌదరి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు దశరథ్, డీవై చౌదరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
చైతన్యరావు, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. యష్ రంగినేని నిర్మించారు. జూలై 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Vijay Devarakonda | సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దర్శక నిర్మాతలు, హీరోలు ఆ సీజన్ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా సరే పండక్కి రావాలని కనీసం ఆరు నె�
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అఖిల్ డేగల దర్శకుడు. ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. మహిళా
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఇటీవలే ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ‘రామజయం రఘు రామ జయం’ పేరుతో సక్సెస్మీట్ను నిర్వహించారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్' క�