కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో జరిగిన రూ.36.37 కోట్ల మోసంలో ఏ3 నిందితుడు, ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన కాగితాల శ్రీధర్ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల సీఐడీ కస్టడి ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన�
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ (CID) డీఎస్పీ నేతృత్వంలోని 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో విచార
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Chandrababu Naidu) సీఐడీ (CID) రిమాండ్ రిపోర్టులో (Remand Report) సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్లో (Skill Development scam) చంద్రబాబుకు (Chandrababu) పూర్తి అవగాహన ఉ�
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో (Skill development case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సిట్ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకొచ్చిన సీఐడీ (CID) అధికారులు.. ఇప్ప
మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొన్న ఇద్దరు విదేశాలకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఐట
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు అరెస్టు భయం పట్టుకున్నది. రూ.118 కోట్ల అక్రమ సంపాదన విషయమై ఆదాయ పన్నుశాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. ఒకటి రెండు రోజులలో తాను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని బుధవారం అనం�
దీర్ఘకాల వారెంట్లతో సహా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)లను అమలు చేసిన స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందాన్ని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ అభినం దించారు. శనివారం అధికారులను సీఐడీ చీఫ్�
ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్ల నష్టం కలిగించిన బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో 34 మందిని నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. వారిలో 23 మంది వాణిజ్యపన్నుల శాఖకు చెందిన �
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 231 కోట్ల బోధన్ బోగస్ చలాన్ల కేసులో మంగళవారం మరో నలుగురు అరెస్టయ్యారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 21కి చేరింది. నిందితులు విజయ్కుమా�
టిప్లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ (Margadarsi chit funds) కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో (Vijayawada) సం�