వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటిపై ఏసీబీ దాడిచేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు.
హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ(37)ను ‘అసహజ నేరం(పురుషుడిపై లైంగిక దాడి)’ ఆరోపణల కింద కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు సీఐడీ బుధవారం నోటీసులిచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది.
Murder | బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం అనర్ కోల్కతాలో హత్యకు గురయ్యారు. అన్వరుల్ ఈ నెల 12న కోల్కతాకు వచ్చారు. ఆ మర్నాడు వైద్య పరీక్షల కోసం మిత్రులతో కలిసి బిధాన్ నగర్లో ఓ ఇంటిక�
సంచలనం సృష్టించిన సెలబ్రిటీ రిసార్ట్ కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సొంత కూతురినే కిడ్నాప్ చేసేందుకు తన మాజీ భర్త సిద్దార్థ్ దాస్ ప్రయత్నించారని ఆయన మాజీ భార్య స్మిత మంగళవారం డీజీపీ రవిగ�
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బో
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదివారం చెప్పారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్�
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పొందిన పాస్పోర్టులను వెంటనే రద్దు చేయాలంటూ రీజినల్ కార్యాలయ అధికారికి సీఐడీ లేఖ రాసింది. అలా పాస్పోర్టులు పొందిన 92 మంది వివరాలను సైతం అధికారులకు పంపినట్టు తెలిసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ పాస్పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారికోసం లుకౌట్ నోటీసులు (Look O