కర్ణాటకలో ఎస్సై నియామకాల్లో భారీ కుంభకోణం బీజేపీ నేత దివ్య హగరాగి నిర్వాకం వెలుగులోకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ షీట్స్ నింపించిన వైనం సీఐడీ విచారణలో నిగ్�
Mahinda Rajapaksa | శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స (Mahinda Rajapaksa) అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహిందతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా
అమరావతిలో భూ కుంభకోణంపై కేసు 23న వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, మార్చి 16, (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద