దీర్ఘకాల వారెంట్లతో సహా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)లను అమలు చేసిన స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందాన్ని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ అభినం దించారు. శనివారం అధికారులను సీఐడీ చీఫ్�
ప్రభుత్వ ఖజానాకు రూ.231.22 కోట్ల నష్టం కలిగించిన బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో 34 మందిని నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. వారిలో 23 మంది వాణిజ్యపన్నుల శాఖకు చెందిన �
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 231 కోట్ల బోధన్ బోగస్ చలాన్ల కేసులో మంగళవారం మరో నలుగురు అరెస్టయ్యారు. వీరితో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 21కి చేరింది. నిందితులు విజయ్కుమా�
టిప్లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ (Margadarsi chit funds) కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో (Vijayawada) సం�
ఇటుక బట్టీల్లో కార్మికులను వేధిస్తున్న ఇటుక బట్టి యజమానిని మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
రాజస్థాన్లోని రామ్గఢ్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాష్ట్రంలో సీఐడీ డీజీగా పనిచేస్తున్న గోవింద్సింగ్ కారు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో గోవింద్సింగ్ భార్య షీలాసింగ్ అక్కడికక్కడే మృతి
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లి�
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది అదృశ్యమైన ఓ యువతి కేసును సీఐడీకి అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఆకాశ్నగర్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు మెహక్ ఫాతిమా (18) 2021 జ�