ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
రాజస్థాన్లోని రామ్గఢ్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాష్ట్రంలో సీఐడీ డీజీగా పనిచేస్తున్న గోవింద్సింగ్ కారు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో గోవింద్సింగ్ భార్య షీలాసింగ్ అక్కడికక్కడే మృతి
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లి�
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది అదృశ్యమైన ఓ యువతి కేసును సీఐడీకి అప్పగించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ వివరాలు వెల్లడించారు. ఆకాశ్నగర్కు చెందిన మహ్మద్ హుస్సేన్ కూతురు మెహక్ ఫాతిమా (18) 2021 జ�
కర్ణాటకలో ఎస్సై నియామకాల్లో భారీ కుంభకోణం బీజేపీ నేత దివ్య హగరాగి నిర్వాకం వెలుగులోకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ షీట్స్ నింపించిన వైనం సీఐడీ విచారణలో నిగ్�
Mahinda Rajapaksa | శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స (Mahinda Rajapaksa) అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహిందతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా
అమరావతిలో భూ కుంభకోణంపై కేసు 23న వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, మార్చి 16, (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద