రాష్ట్ర ప్ర భుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల పం డుగలను అధికారికంగా నిర్వహించి గిఫ్టు లు అందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
మెతుకు సీమకు తలమానికం.. శతాబ్దానికి చేరువైన వైభవం .. మెదక్ పట్టణంలోని కెథడ్రల్ చర్చి. గోథిక్ శైలిలో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా విరాజిల్లుతున్నది.