Koppula Eshwar | క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా
జిల్లావ్యాప్తంగా శనివారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్లు కట్ చేసి క్రైస్తవులకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్ర భుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల పం డుగలను అధికారికంగా నిర్వహించి గిఫ్టు లు అందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
మెతుకు సీమకు తలమానికం.. శతాబ్దానికి చేరువైన వైభవం .. మెదక్ పట్టణంలోని కెథడ్రల్ చర్చి. గోథిక్ శైలిలో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా విరాజిల్లుతున్నది.