సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు.
కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ స
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
CM KCR | తెలంగాణ సాధించినటువంటి పురోగతి యావత్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రావాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దాని కోసమే మళ్లీ మనం కొత్త యుద్ధానికి, కొత్త సమరానికి శంఖం పూరిం�
CM KCR | మానవుడు పరిణితిని, పరిపక్వతను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇంకా పురోగమనం చెందాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆ�
Christmas | డిసెంబర్ వచ్చిందంటే చాలు.. అంతా సంబరాల్లో మునిగిపోతారు. ఎందుకంటే ఈ నెలలో రెండు ప్రత్యేకతలు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్. ఈ రెండు వేడుకలు వచ్చాయంటే చాలు వారం ముందు నుంచే అంతా పండగ వాతావరణంలో మునిగి �
రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకతీతంగా ప్రతి పండుగను అధికారికంగా జరిపిస్తున్నదని, అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.