కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు, క్�
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ �
లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే
లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడ�
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డితోపాటు పట్టణాలు, గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్లోని గూంటూర్పల్లి, చేగుర్తి, ఇరుకుల్ల, దుర్శేడ్, తీగులగుట్టపల్లి, నగునూర్, చెర్లభూత్కూర్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అల
నగరంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు చోట్ల క్రీస్తు జన్మవృత్తాంతంపై నాటికలు, గీతాల ఆలాపనలు, సాంస్కృ�
Errabelli Dayakar rao | ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకొంటున్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు