లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే
లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడ�
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డితోపాటు పట్టణాలు, గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్లోని గూంటూర్పల్లి, చేగుర్తి, ఇరుకుల్ల, దుర్శేడ్, తీగులగుట్టపల్లి, నగునూర్, చెర్లభూత్కూర్లోని చర్చిలను విద్యుత్ దీపాలతో అల
నగరంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు చోట్ల క్రీస్తు జన్మవృత్తాంతంపై నాటికలు, గీతాల ఆలాపనలు, సాంస్కృ�
Errabelli Dayakar rao | ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పర్వదినంగా ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకొంటున్న సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు
Koppula Eshwar | క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా
జిల్లావ్యాప్తంగా శనివారం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేక్లు కట్ చేసి క్రైస్తవులకు ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.