క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయనున్నదని, ఇందుకోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. గురువారం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసె
Silkyara tunnel | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ అపరేషన్కు అడుగడుగు
దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ఖాన్. తాజాగా ఆయన కొత్త సినిమా తాలూకు అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్ట్టమస్ పర్వదినం సందర్భంగా విడుద�
చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా
మనిషి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మార్గం మరొకటి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నది తెల�
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని పేర్కొన్నారు.
Karnataka Church Vandalised కర్నాటకలోని మైసూరులో చర్చిని ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్�
కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు, క్�
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ �