క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతనశోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లూర్దుమాత చర్చి, క్రిస్టియన్ కాలనీలోని వెస్లీ సెంటనరీ చర్చి, �
జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. పారమిత విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్ రావు
క్రిస్మస్ పండుగకు చారిత్రాత్మక మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైభవంగా నిర
: నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్
మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు.
Traffic restrictions | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డానియల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్లోని బ
రాష్ట్రంలో అన్ని పండుగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి ఏటా మాదిరిగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
సమాజ సేవలో ప్రతిఒక్కరూ ముందుండాలని మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక శాంతినిలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మానసిక వికలాంగుల పిల్లల మధ్య క్రిస్మస్ కే
నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దిర్శించర్లలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైన రూ. 5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పను
ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.