మార్కెట్లో క్రిస్మస్ సందడి నెలకొన్నది. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తుండతో క్రైస్తవులు సన్నాహాలను ముమ్మరం చేశారు. క్రైస్తవులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు చర్చిలు సర్వం సిద్ధం చేస్తున్నారు. క్ర
క్రిస్మస్ కానుకలొచ్చాయ్.. రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన 19,500 మంది నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 36 చోట్ల క్రిస్మస్ విందులకూ ప్రభుత్వం రూ.39 లక్షలను కేటాయించింది.
Christmas Special | సర్వ మానవాళి కలిసిమెలిసి సహజీవనం సాగించాలన్నదే క్రీస్తు సందేశం. తోటివారిని ప్రేమించాలన్న ప్రేమతత్వం క్రిస్మస్ పండుగలో కనిపిస్తుంది. క్రీస్తు ఉదయించిన ఈ వేళ క్రైస్తవులకు పర్వదినం. ప్రతి క్రైస్
మంథని నియోజకవర్గంలో బస్సులు లేని గ్రామాలన్నింటికీ బస్సులు వేయాలని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అనుకూలంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదే�
Christmas 2022 | క్రిస్మస్ పర్వదినాన్ని సినీ తారలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించి ఫొటోలు, సెల్ఫీలతో సం�
క్రైస్తవుల ఆరాధ్యదైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తాండూరు నియోజకవర్గంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్న సుభాశ్ పత్రీజీ సంకల్పం చాలా గొప్పదని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్�
శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.