మండల కేం ద్రంలోని ఎంబీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చిలో కేక్కట్ చే సి పండుగను ఘనంగా నిర్వహించ�
క్రిస్మస్ వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శాంతి, ప్రేమ, కరుణకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తును కొలుస్తూ క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్లు చ�
మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వేకువజామునే చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థ్ధనలు చేస్తూ క్రీస్తు నామాన్ని స్మరించారు. పాస్టర్లు క్రీస�
మానవాళికి ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ చేసిన మహోపకారమే ‘శ్వాస మీద ధ్యాస’ అని, నిత్యం ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ నటుడు, గేయ రచయిత తనికెళ్ల భరణి అన్నారు. కడ్తాల్ సమీపంలోని కైలాసపురి మ�
ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మానవాళి ఏసు క్రీస్తు బోధనలను పాటించి ప్రశాంత జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంథనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి
కరుణామయుడు, శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చ�
క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల చర్చిల వద్ద క్రైస్తవులకు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ వేడుకలను వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వే�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జాము నుంచే తరలివచ్చిన భక్తులతో చర్చీలు కిటకిటలాడాయి. భక్తులు కరుణామయుడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగ�
రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చర్చిలకు వెళ్లి తమకు ఆయురారోగ్యాలు కలగాలని, సిరిసంపదలు కలుగజేయాలని యేసు ప్రభువును వేడుకొన్నారు.
మెతుకుసీమలోని (Medak) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రమైన రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.