ఏసుప్రభు ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించార�
కోరిన కానుకలిచ్చే శాంటాక్లాజ్ పండుగనాడు వస్తాడు. ఆ బహుమతి కోసం పిల్లలే కాదు, పెద్దలూ ఎదురు చూస్తుంటారు. క్రిస్మస్ పండుగంటే క్రిస్మస్ తాతతో పాటు చూడచక్కగా ముస్తాబు చేసిన చెట్టు, గిఫ్ట్బాక్స్లు, స్
క్రిస్మస్ వేడుకలపై సైబర్ నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు పథకం రచించారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తున్నది.
Harish Rao | డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారని హరీశ్రావు అన్నారు. ఇది అత్యంత పవిత్రమైన మాసంగా భావించి నిత్యం పండుగలా జరుపుకుంటారని తెలిపారు. 2 వేల సంవత్సరాల క్రితం క్ర�
క్రిస్మస్ వేడుకల నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కమిటీలు త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తాన�
మండలంంలోని పూడురు గ్రామంలో మంగళవారం క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గ్రామానికి చేరుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Ram Charan | మెగా ఇంట క్రిస్మస్ (Christmas) సంబరాలు ఘనంగా జరిగాయి. మెగా, అల్లు కుటుంబంలోని స్టార్ నటులంతా ఒకచోట చేరి సందడి చేశారు. ఇక చరణ్ (Ram Charan) దంపతులు తమ ముద్దుల తనయ, మెగా ప్రిన్సెస్ క్లింకార (klin kaara)ను కూడా ఈ సెలబ్రేషన్�
జీసస్ జన్మించిన బెత్లెహాంలో క్రిస్మస్ కళతప్పింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల యాత్రికులు ఇక్కడికి రాలేదు.
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్య�
ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్�
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత