ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
క్రిస్మస్.. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. సోమవారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా రెండు రోజుల ముందే పండుగ సందడి నెలకొన్నది. చర్చిల�
ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలకు అంతా సిద్ధమైంది. చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతోపాటు కేక్ కటింగ్ చేయనున్న
క్రిస్మస్ పండుగకు సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చి సిద్ధమైంది. ఆదివారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో అతి పెద్ద చర్చి కల్వరీ కావడంతో పెద్ద సంఖ్యలో క్ర
నేటి క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనుండగా, చర్చిలు ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో వాటిని అలంకరించగా, ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘ�
తన తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 120 మం�
ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకొంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన క్రి
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని, అది నిజమైందని పేర్కొ�