Minister Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యామ్ సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్
Christmas celebration | దేశవ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల పాటు క్రిస్మస్ వేడుకలు దూరం కావడంతో భక్తులు రెట్టింపు ఉత్సాహంతో వీధుల్లోకి వచ్చి శుభాకాంక్షలు తె�
ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్ వేడుకులకు చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. ప్రఖ్యాత మెదక్ చర్చితోపాటు, రాష్ట్రంలోని ప్రముఖ చర్చిలను రంగురంగుల విద్యుద్�
క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతనశోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లూర్దుమాత చర్చి, క్రిస్టియన్ కాలనీలోని వెస్లీ సెంటనరీ చర్చి, �
జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. పారమిత విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్ రావు
క్రిస్మస్ పండుగకు చారిత్రాత్మక మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైభవంగా నిర
: నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్
మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు.
Traffic restrictions | హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.