క్రైస్తవుల ఆరాధ్యదైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తాండూరు నియోజకవర్గంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్న సుభాశ్ పత్రీజీ సంకల్పం చాలా గొప్పదని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్�
శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.
Minister Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు డ్యామ్ సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్
Christmas celebration | దేశవ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల పాటు క్రిస్మస్ వేడుకలు దూరం కావడంతో భక్తులు రెట్టింపు ఉత్సాహంతో వీధుల్లోకి వచ్చి శుభాకాంక్షలు తె�
ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్ వేడుకులకు చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. ప్రఖ్యాత మెదక్ చర్చితోపాటు, రాష్ట్రంలోని ప్రముఖ చర్చిలను రంగురంగుల విద్యుద్�