మంత్రి కొప్పుల | ఈనెల 21న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ప్రారంభమయ్యే క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Telangana | ఈ నెల 21 లేదా 22వ తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకా
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హా
అమీర్పేట్ : ఈ నెల 4న శనివారం సనత్నగర్ కార్మిక సంక్షేమ కేంద్ర మైదానంలో జరిగే యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు హాజరు కావాలంటూ వేడుకల నిర్వాహకులు బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిస�