హైదరాబాద్ చైతన్యపురిలోని (Chaitanyapuri) రాజీవ్గాంధీ నగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు.
Minister KTR | డబ్బు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అహంకారం. వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు బ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు వేదికగా మరోసారి స్పష్టమవుతున్నది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపా�
mother commits suicide with two children | ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ మల్లికార్జున నగర్లో మంగళవారం చోటు చేసుకున్నది.
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
Minister KTR | స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్న�
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
Minister Harish Rao | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన�
Choutuppal | చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్�
చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలో ఇచ్చిన మరో హామీ అమల్లోకి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 కోట్లు కేటాయించిం�
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.