Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుత�
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో అగ్నిప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని అంజిరెడ్డి సినిమా టాకీస్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రేక్షకులను బయటికి పంపేశారు.
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎడ్ల జత యజమాని యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన �
చౌటుప్పల్ రూరల్ : ఈ నెల 2న విడుదలైన అఖండ సినిమాలో ఓ రైతు కాడెడ్లు నటించాయి. సినిమాలో పలు సన్నివేశాల్లో కనిపించి కనివిందు చేశాయి. వివరాలోకి వెళ్లితే… మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన రైత�
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�
ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.
మోత్కూరు: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరిం తగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవా�
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామాన్ని గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా
ఇద్దరు మృతి | యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది.
చౌటుప్పల్: యాదాద్రి నేచురల్ మోడల్ ఫారెస్ట్ తరహా లాంటి చిట్టడవులను రాష్ట్రమంతా పెంచేలా ఏర్పాట్లు చేస్తు న్నామని సీఎంవో మఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్థానిక ఫారెస్ట్ కార్యాలయాన్ని ఆమె బుధవారం స
చౌటుప్పల్: హరితహారం నిర్వహణలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ తెలిపారు. 2015లో మొదలు పెట్టిన హరితహారంలో ఈ ఐదేండ్లలో అనుకున్న టార్గెట్ ప్రకారం రూ.2