యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
munugode bypoll | మునుగోడులో టీఆర్ఎస్ దూసుకెళ్లున్నది. పోస్టల్ ఓట్లలో నాలుగు ఓట్ల ఆధిక్యంలో నిలిచిన గులాబీ పార్టీ.. మొదటి రౌండ్లో 1352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో భాగంగా చౌటుప్పల్
munugode by poll | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును హైదరాబాద్ నుంచి మునుగోడుకు
Minister Srinivas goud | ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
Srinivas goud | మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న
Minister Prashanth reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రె�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను చూసి బీజేపీ భయపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ దృష్టిని మరల్చేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్�
Minister KTR | చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ రోడ్షో శుక్రవారం జరుగనున్నది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ రోడ్ షో
Minister Srinivas Goud | మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజ�
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం