భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను చూసి బీజేపీ భయపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ దృష్టిని మరల్చేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్�
Minister KTR | చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ రోడ్షో శుక్రవారం జరుగనున్నది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ రోడ్ షో
Minister Srinivas Goud | మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజ�
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Minister KTR | బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని
JP Nadda | చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు. 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో జేపీ
Komatireddy Rajagopal reddy | మునుగోడు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగడుగున నిరసన సెగ తగులుతున్నది. ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయనకు చోట్ల నిలదీతలు
Komatireddy Rajagopal reddy | మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
25ఏండ్లుగా ఉపాధి పొందుతున్న రాజస్థాన్వాసులు ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి విగ్రహాల కొనుగోలు ఏటా రూ.40 లక్షల బిజినెస్ చౌటుప్పల్, ఆగస్టు 26 : వినాయక విగ్రహాల తయారీకి చౌటుప్పల్ కేరాఫ్గా మార�
ప్రభుత్వ దవాఖానలో 5 యంత్రాల ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ వ్యయప్రయాసలనుంచి విముక్తిమూడుడు జిల్లాల ప్రజలకు ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న ఫ్లోరోసిస్ బాధితులు ఒకప్పుడు అంటే ఫ్లోరోసి�
చౌటుప్పల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మునుగోడు పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరడంతో చౌటుప్పల్ తంగడపల్లి చ
పేరులోనే పెద్ద కన్ఫ్యూజన్.. ఫ్లెక్సీ ల్లో ఆత్మగౌరవ సభ.. వేదికపై సమరభేరి సభ.. అసలు సభ పెట్టుకొన్నాయన ఏమో.. అది తన ఆత్మగౌరవ సభ అనుకొన్నాడు. చివరకు మునుగోడులో బీజేపీ గోడు.. గోడుగానే మిగిలింది.
మునుగోడు సభకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాకు చౌటుప్పల్వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎనిమిదేండ్ల క్రితం నాటి గ్యాస్ ధరలను ప్రస్తుత ధరలతో పోలుస్తూ తంగడపల్లి చౌరస్తా వద్ద రబ్బరు సిలిండర్లన
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�