చౌటుప్పల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మునుగోడు పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరడంతో చౌటుప్పల్ తంగడపల్లి చ
పేరులోనే పెద్ద కన్ఫ్యూజన్.. ఫ్లెక్సీ ల్లో ఆత్మగౌరవ సభ.. వేదికపై సమరభేరి సభ.. అసలు సభ పెట్టుకొన్నాయన ఏమో.. అది తన ఆత్మగౌరవ సభ అనుకొన్నాడు. చివరకు మునుగోడులో బీజేపీ గోడు.. గోడుగానే మిగిలింది.
మునుగోడు సభకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాకు చౌటుప్పల్వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎనిమిదేండ్ల క్రితం నాటి గ్యాస్ ధరలను ప్రస్తుత ధరలతో పోలుస్తూ తంగడపల్లి చౌరస్తా వద్ద రబ్బరు సిలిండర్లన
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుత�
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో అగ్నిప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని అంజిరెడ్డి సినిమా టాకీస్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రేక్షకులను బయటికి పంపేశారు.
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎడ్ల జత యజమాని యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన �
చౌటుప్పల్ రూరల్ : ఈ నెల 2న విడుదలైన అఖండ సినిమాలో ఓ రైతు కాడెడ్లు నటించాయి. సినిమాలో పలు సన్నివేశాల్లో కనిపించి కనివిందు చేశాయి. వివరాలోకి వెళ్లితే… మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన రైత�
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�
ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.
మోత్కూరు: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరిం తగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవా�