భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్: యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయ
చౌటుప్పల్ రూరల్: ఈనెల 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గల్లీ గల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవా
చౌటుప్పల్ రూరల్: నేతన్నలకు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని కొయ్యలగూడెంలో ముగ్గురు నిరుపేద కార్మికులకు ఆయన ఒక్కొ క�
చౌటుప్పల్ | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువ
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
అగ్నిప్రమాదం| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస
సంస్థాన్ నారాయణపురం : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంలో విశేష కృషి చేస్తున్న కళాకారులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొం డా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ క్రమంలో ఈ సంవత్
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా�
చౌటుప్పల్:చౌటుప్పల్ బస్టాండ్ శుక్రవారం జలమయ్యింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు చౌటుప్పల్ పెద్ద చెరువు నిండుకొని అలుగు పోస్తుంది. ఈ అలుగు నీరు బస్టాండ్కు సమీపం నుంచి పారుతుడడంతో..అలుగు ఊటతో చౌటుప్�
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన
ఎన్హెచ్ 65| యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం వద్ద యాదమ్మ అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్
చౌటుప్పల్| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. చౌటుప్పల్లోని రాంనగర్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామ్నగర్లో ఉంటున్న రాణి అనే మహిళ తన ముగ్గురు �
ఆపరేషన్ ముస్కాన్| యాదాద్రి: జిల్లాలోని ఓ ప్రముఖ కంపెనీలో 16 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్ మండలం దామరలో ఉన్న శ్రీవేంకటేశ్వర పరిశ్రమలో ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు నిర్వహించిం
కరోనా లక్షణాలతో చౌటుప్పల్లో వ్యక్తి ఆత్మహత్య | కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.