రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్ పె�
పిల్లలకు నాన్నే రోల్ మోడల్. ముఖ్యంగా ఆడ పిల్లలకు. అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి తండ్రే తొలి హీరో. అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడో చిన్నారి ఆ పదం పలికితేన
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మరణించారు. శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కం�
ట్రిపుల్ ఆర్ దక్షిణభాగంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న అలైన్మెంట్ మార్పులతో పాటు ఉత్తరభాగంలో ఇవ్వజూపుతున్న పరిహారం దేనికి సరిపోదని బాధితులు నిత్యం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్దిరోజులుగా ప�
Harish Rao | ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార�
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీజయ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో బుధవారం ఉదయం 11.45 నిమిషాలకు డై మిథైల్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమలోని పలువురు కార్మికులు �
వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంత
Massive fire | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని(Choutuppal) ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో(Plastic warehouse )భారీ అగ్ని ప్రమాదం(Massive fire )చోటుచేసుకుంది.
Sarpanchs | చేసిన పనులకు బిల్లులు(Pending bills) రాక ఎంతోమంది సర్పంచులు (Sarpanchs) ఆత్మహత్యలకు పాల్పడ్డారని చౌటుప్పల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
సంక్రాంతి పండుగకు నగర వాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి విజయవాడ వరకు 65వ జాతీయ రహదా�
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రా
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.