బీజింగ్ : చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో జిన్పింగ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన లాక్డౌన్ను ప్రకటించినట్లు తెలుస్తున్నది. దీంతో లక్షల మంది జనం ఇండ
చైనాపై నేపాల్ సంచలన ఆరోపణలు చేసింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని నేపాల్ తన రిపోర్టులో పేర్కొంది. నేపాల్లోని హుమ్లా జిల్లాలోని భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత నేపాల్ ఓ కమిషన్ను ని
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్చున్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు.
బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ�
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతుండటంతో తదుపరి తైవాన్పై దాడులకు చైనా సిద్ధమవుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. మూడో క్వార్టర్లో దేశ జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల �
ఉక్రెయిన్లోని చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేంతగా పరిస్థితులు లేవని, కాస్త సంయమనంతోనే ఉండాలని ఉక్రెయిన్లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. రష్యా దాడి ముగిసిన తర్వాతే వారిని చైనాకు త�
India | ఉక్రెయిన్లో రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండి�
ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్�
ఓ వైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగానే.. చైనా మరో సంచలనానికి తెర లేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే