న్యూఢిల్లీ: ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు దేశాల మధ్
బీజింగ్: చాంగే-4 మిషన్లో భాగంగా చంద్రుడి మీదకు చైనా పంపించిన యూటూ అనే రోవర్ గత నెలలో ఒక ఫొటో తీసింది. రహస్య గుడిసెను పోలినట్టు ఉన్న ఓ నిర్మాణం ఆ ఫొటోలో కనిపించింది. ఈ ‘మిస్టరీ హట్’పై సామాన్యులతో పాటు శ�
బీజింగ్: కార్ల తాళాలు ఆఫీస్లో ఉన్నాయంటూ ట్వీట్ చేసి మరీ ఆఫ్ఘనిస్థాన్ రాయబారి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో చైనాలోని ఆప్ఘన్ రాయబారి జావిద్ అహ్మద్ ఖాయం తన పదవి నుంచి సోమవారం తప్�
బీజింగ్: చైనాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా ఉంది. వాయవ్య దిశలో ఉన్న క్విఘాయి రాష్ట్రంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న�
బీజింగ్, జనవరి 7: బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. దీని వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇందులో అథ్లెట్లకు ప్రత్యేక లాకర్లు ఉన్నాయి. 5జీతో �
Artificial sun | ఎట్టకేలకు చైనా అనుకున్నది సాధించింది. కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ సూర్యుడిని రూపొందించిన చైనా.. ఇప్పుడు ఈ కీలక ప్రయోగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. 70 మిలి�
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నామని భారత్ గురువారం పేర్కొంది. గత 60 ఏండ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో వ�
Covid virus found in dragon fruit, many supermarkets closed | ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ దేశాలను వణికిస్తున్నది. అలాగే మరో సారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇప్పటి ఆహార
ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం ఇప్పటికైనా మౌనం వీడాలన్న రాహుల్ న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగు�
న్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్టు భౌగోళిక నిఘా నిపుణుడు డేమియన్ సైమన్ వెల్లడించారు. చైనా తన ఆధీనంలోని ప్రాంతంలోనే సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ వంతెన నిర్మ
బీజింగ్: చైనా తన దూకుడును మరింత తీవ్రం చేస్తున్నది. భారత్ సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెనను నిర్మిస్తున్నది. తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఈ నిర్మాణం చే�
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా మరోసారి హద్దు మీరింది. గాల్వన్ లోయలో జనవరి 1న చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. భారత్ సరిహద్దులో గాల్వన్