ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్�
ఓ వైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగానే.. చైనా మరో సంచలనానికి తెర లేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే
అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉక్రెయిన్ – రష్యా విషయంలో అనవసరంగా భయాందోళనలను వ్యాప్తి చేస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ విరుచుకుపడ్డారు. అలాగే ర
China | వచ్చే నెలలో ఒక రాకెట్కు చెందిన శకలం చంద్రుడిపై కూలనుంది. ఈ విషయాన్ని ఒక స్వతంత్ర శాస్త్రవేత్త కొన్నిరోజుల క్రితం గుర్తించాడు. అది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీదని, ఫాల్�
పిల్లలు కనాలనుకునే జంటలకు చైనా ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఆర్థిక పరిమితుల కారణంగా పిల్లలు కనకుండా ఉండేవారికి శుభవార్త చెప్పింది. వీరికోసం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ఏఆర్టీ) ఉపయోగించే
చైనాకు చెందిన 54 యాప్స్ను భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ భారత్ ఈ యాప్స్ను నిషేధించింది. ఈ అంశంపై డ్రాగన్ స్పందించింది. చైనాతో స�
న్యూయార్క్: చంద్రుడి వైపు దూసుకువెళ్తున్న ఓ రాకెట్ గుట్టు విప్పారు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే. ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్వేర్పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపైకి వె
ఆస్ట్రేలియా వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాల మధ్య జరిగిన లిఖిత పూర్వక హామీలను చైనా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇలా హామీలను తుంగలో తొక్కడం మూ�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంపై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను అడ్డుకోవడానికే క్వాడ్ సమావేశం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసే మాత్రం ఈ కూటమి ఎప్పటికీ సక్సెస్ మ�
బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గాల్వన్ ఘర్షణలో పాల్గొన్న చైనా ఆర్మీ కమాండర్ ఫబావోను ఒలంపిక్ టార్చ్బేరర్గా చైనా ఎంపిక చేయడాన
తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పందించింది. చైనా దురాక్రమణ చేసిన స్థలంలోనే ఈ వంతెన నిర్మిస్తోందని భారత ప్రభుత్వం ప