పలు దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు భారత్లో నాలుగోవేవ్ ఆందోళనలు న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త �
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ�
పాక్ వేదికగా జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాలు ముగిశాయి. ఇస్లామిక్ దేశాల సమావేశాలకు ఎన్నడూ లేని విధంగా చైనా కూడా హాజరైంది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ హాజరయ�
బీజింగ్ : చైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకు
చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం మధ్యాహ్నం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.
బీజింగ్: చైనాకు చెందిన ఒక విమానం కూలింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంత
కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని శనివారం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శా
ఉక్రెయిన్పై రష్యా సేనలు చేస్తున్న దాడిని ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఖండించాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ఈ దాడిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే రష్యాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయ�
ఏడాది తర్వాత ఇద్దరు మృతి బీజింగ్/న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణాలు సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్లో శనివారం కొవిడ్తో ఇద్దరు మరణించినట్టు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. గ�
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో (China) మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడిం�