న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌ�
షాంఘై: కరోనా జీరో పాలసీలో భాగంగా చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి షాంఘైలో కఠిన ఆంక్ష
కరోనా కట్టడికి షాంఘైలో చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం ఏ మాత్రం సరిపోవట్
బీజింగ్: చైనాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్
అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప�
బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న�
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైపై బాగా ప్రభావం చూపింది. ఇటీవల వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సుమారు 9 వేల కేసులు బయటపడ్డాయి.
న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ చైనాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ షిప్ను త్రీ గోర్జెస్ కార్పొరేషన్, హుబే త్రీ గో�
షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. �
‘మీ రాష్ట్రంలో నూకలు వస్తే మేమేం చేసుకుంటాం.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయండి’ ఇటీవల ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుచేయాలని కోరడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులతో పీయూష్గోయల్ వెకిలిగా అన్న మాటలివి. వెటకా�
మీరు చైనాకు చెందిన వీ జియాంగ్వో గురించి తెలుసుకోవాల్సిందే. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అతడు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. భార్యమీద కోపంతో ఇల్లు వదిలి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. 2008లో అతడు త