న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ చైనాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ షిప్ను త్రీ గోర్జెస్ కార్పొరేషన్, హుబే త్రీ గో�
షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. �
‘మీ రాష్ట్రంలో నూకలు వస్తే మేమేం చేసుకుంటాం.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయండి’ ఇటీవల ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుచేయాలని కోరడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులతో పీయూష్గోయల్ వెకిలిగా అన్న మాటలివి. వెటకా�
మీరు చైనాకు చెందిన వీ జియాంగ్వో గురించి తెలుసుకోవాల్సిందే. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అతడు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. భార్యమీద కోపంతో ఇల్లు వదిలి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. 2008లో అతడు త
పలు దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు భారత్లో నాలుగోవేవ్ ఆందోళనలు న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త �
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ�
పాక్ వేదికగా జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాలు ముగిశాయి. ఇస్లామిక్ దేశాల సమావేశాలకు ఎన్నడూ లేని విధంగా చైనా కూడా హాజరైంది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ హాజరయ�
బీజింగ్ : చైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకు
చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం మధ్యాహ్నం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.
బీజింగ్: చైనాకు చెందిన ఒక విమానం కూలింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంత