బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గాల్వన్ ఘర్షణలో పాల్గొన్న చైనా ఆర్మీ కమాండర్ ఫబావోను ఒలంపిక్ టార్చ్బేరర్గా చైనా ఎంపిక చేయడాన
తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పందించింది. చైనా దురాక్రమణ చేసిన స్థలంలోనే ఈ వంతెన నిర్మిస్తోందని భారత ప్రభుత్వం ప
world’s Largest Power Bank | ఈరోజుల్లో అందరికీ ఉండే ఒకే ఒక కామన్ ప్రాబ్లమ్ సెల్ఫోన్ చార్జింగ్. ఇంట్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ చార్జింగ్ వల్ల పెద్ద సమస్య ఉండదు కానీ.. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు మాత్రం సె�
ఇస్లామాబాద్: అంతా ఒక దారిలో పోతే.. తాను మరో దారిలో వెళ్తా అంటున్నది పాకిస్థాన్. బీజింగ్లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ఆరంభ వేడుకలకు తాను హాజరవుతున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించా�
China : భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరిహద్దు వివాదాల్లో మూడోపక్షం జోక్యాన్ని ఏమాత్రం సహించమని
Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ తారన్ను చైనా అపహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. త్వరలోనే ఆ యువకుడిని చై�
Parents | ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ అలాంటి అమ్మానాన్నలే అతన్ని కాదన్నారు. చిన్నప్పుడే వేరేవాళ్లకు అమ్మేశారు. పదమూడేళ్ల తర్వాత
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని బీజింగ్లో సామూహిక పరీక్షలకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15 న�
వాషింగ్టన్: చైనాకు అమెరికా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశానికి 44 ప్యాసింజర్ విమానాలను నిలిపివేసింది. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తమ దేశంలోకి ప్రవేశంపై చైనా కఠినమైన నియంత్రణలు అమలు చేస్తున్నది.
China | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ గురువారం స్పందించింది.