చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమై నప్పటి నుంచి ఇప్పుడే అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజులో 5,280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టిం
వుహాన్ : కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌ�
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తనవద్దనున్న డాటాను చైనా కంపెనీలతో షేర్ చేసినందుకే, ఆ సంస్థపై రిజర్వ్బ్యాంక్ చర్యలు తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేటీఎం సర్వర్లు సమాచారాన్ని చైనా కేంద్రంగా పనిచేస�
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కొవిడ్ నిబంధనలను సడలించాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా మహమ్మారి ఇక అంతమైపోయినట్టే, మాస్కుల్లేకుండా మళ్లీ హాయిగా జీవనం సాగించవచ్చని భ�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుక�
బీజింగ్ : చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో జిన్పింగ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన లాక్డౌన్ను ప్రకటించినట్లు తెలుస్తున్నది. దీంతో లక్షల మంది జనం ఇండ
చైనాపై నేపాల్ సంచలన ఆరోపణలు చేసింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని నేపాల్ తన రిపోర్టులో పేర్కొంది. నేపాల్లోని హుమ్లా జిల్లాలోని భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత నేపాల్ ఓ కమిషన్ను ని
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్చున్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు.
బీజింగ్: చైనాలో మళ్లీ కోవిడ్-19 కేసులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ�
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతుండటంతో తదుపరి తైవాన్పై దాడులకు చైనా సిద్ధమవుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. మూడో క్వార్టర్లో దేశ జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల �