తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబసభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషే�
డ్రాగన్ కంట్రీ చైనా ఎంతగా వారిస్తున్నా వినకుండా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ నాన్సీ పెలోసీ.. తైవాన్ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండ�
బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా ఆంక్షలకు సిద్ధమైంది. పెలోసీతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుక�
బీజింగ్: తైవాన్ సమీపంలో చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో టూర్ చేసిన అంశంపై సీరియస్గా ఉన్న డ్రాగన్ దేశం చైనా ఇవాళ బాలిస్టిక్ మిస్స
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశంపై చైనా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలను ప్రకటించింద
బీజింగ్: ఒకవేళ అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు వెళ్తే, అప్పుడు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం రోజున పెలోసీ మలేషియాలో గడిపారు. ఆసియా టూర్�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
మారిషస్లో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా అంశం కొత్త మలుపు తిరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకొనేందుకే రా ఎంటరైందని వెలుగు�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరట కల్పించింది.
బీజింగ్: చైనాలోని వుహాన్లో మళ్లీ కోవిడ్ లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోనే ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్ష