బీజింగ్: కోవిడ్19 నివారణలో చైనా దారుణంగా విఫలమైంది. తాజాగా విధిస్తున్న లాక్డౌన్లతో ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ విఫలమైనట్�
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దుల్లో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని.. భద్రతను పెంచేందుకు భారత సైన్యం కీలకమైన ముందడుగు వేసింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ‘స్వాతి’ వెపన్ లొకే
పాకిస్థాన్కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్లోని తమ కంపెనీలన
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. చైనాలోని హంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య జరుగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (వోసీఏ) ప్రకటించింది.
చైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. లాక్డౌన్ల మీద లాక్డౌన్లు విధిస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా కంటే లాక్డౌన్కే ఎక్కువ భయపడిపోతున్నారు. షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున�
బీజింగ్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా రాజధాని బీజింగ్ నగరంలో బుధవారం సెమీ లాక్డౌన్ విధించింది. డజన్ల కొద్దీ సబ్ వే స్టేషన్లతో పాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలను మూసివేసింది. బీ�
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో డ్రాగన్ ఓ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో ఎక్కువగా భర్తీ చేస్తోంది. సరిహద్దుల్లో ఏం జరుగు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టుపై వాతావరణ అధ్యయన కేంద్రం నిర్మాణానికి చైనా శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా ఈ సంగతి వెల్లడించింది. టిబెట్, నేపాల్ సరి
కోవిడ్ కారణంగా భారత్లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని షరతులతో, కొందరికే ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని చైనా విదేశాంగ శాఖ
బీజింగ్: చైనాలో ఆరంతస్తుల భవనం కూలింది. దీంతో శిథిలాల్లో పలువురు ప్రజలు చిక్కుకున్నారు. హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వ్యాపార సముదాయాలున్న ఆరు అంతస్తుల భవనం
Bird Flu | చైనాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. బర్డ్ ఫ్లూకి చెందిన హెచ్3ఎన్8 రకం లక్షణాలను మనుషుల్లో గుర్తించారు. ఇలా వైరస్ మానవులకు సంక్రమించడం చైనాలో ఇదే మొదటిసారి. దేశంలోని హెనాన్ ప్రావిన్స్
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�