అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప�
బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న�
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైపై బాగా ప్రభావం చూపింది. ఇటీవల వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సుమారు 9 వేల కేసులు బయటపడ్డాయి.
న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ చైనాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక్కసారి చార్జి చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ షిప్ను త్రీ గోర్జెస్ కార్పొరేషన్, హుబే త్రీ గో�
షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. �
‘మీ రాష్ట్రంలో నూకలు వస్తే మేమేం చేసుకుంటాం.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయండి’ ఇటీవల ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుచేయాలని కోరడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులతో పీయూష్గోయల్ వెకిలిగా అన్న మాటలివి. వెటకా�
మీరు చైనాకు చెందిన వీ జియాంగ్వో గురించి తెలుసుకోవాల్సిందే. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అతడు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. భార్యమీద కోపంతో ఇల్లు వదిలి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. 2008లో అతడు త
పలు దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు భారత్లో నాలుగోవేవ్ ఆందోళనలు న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త �
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలిశారు. తమ దేశానికి రావాలంటూ ధోవల్కు చైనా విదేశాంగ మంత్రి ఆహ�
పాక్ వేదికగా జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాలు ముగిశాయి. ఇస్లామిక్ దేశాల సమావేశాలకు ఎన్నడూ లేని విధంగా చైనా కూడా హాజరైంది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ హాజరయ�